ETV Bharat / state

ఆలయ నిర్మాణానికి ఎంపీ అవినాష్ భూమి పూజ

author img

By

Published : Nov 16, 2020, 5:47 PM IST

కడప జిల్లా లింగాల మండల కేంద్రానికి సమీపంలోని శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ డీఈ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి
ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి

కడప జిల్లా లింగాల గ్రామంలోని శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి పాత ఆలయాన్ని తొలగించి కోటి యాభై లక్షల రూపాయలతో నూతన ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి భూమి పూజను నిర్వహించారు.

ఒక సంవత్సరం లోపు ఈ ఆలయాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ డీఈ, వైకాపా కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అవినీతిని ప్రశ్నించినందుకే గురునాథ్ రెడ్డి హత్య: బీటెక్ రవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.