ETV Bharat / state

VIVEKA MURDER: వివేకా హత్య కేసులో 53వ రోజు కొనసాగుతున్న విచారణ

author img

By

Published : Jul 29, 2021, 3:10 PM IST

వివేకా హత్య కేసులో 53వ రోజు కొనసాగుతున్న విచారణ
వివేకా హత్య కేసులో 53వ రోజు కొనసాగుతున్న విచారణ

వైఎస్ వివేకా హత్యకేసులో 53వ రోజు సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్​ను కలిశారు.

వైఎస్ వివేకా హత్యకేసులో 53వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్లారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్​తో మాట్లాడారు. అయితే రెండేళ్ల కిందట సాక్ష్యాలను ముగ్గురు నిందితులు తారుమారు చేశారు. ముగ్గురు నిందితుల వివరాలను, నివేదికను సీబీఐ అధికారులు కోరారు.

ఇదీ చదవండి:

letter to krishna board: శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదు: తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.