ETV Bharat / state

'వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

author img

By

Published : Oct 15, 2020, 4:45 PM IST

పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. ఎర్రకాలువ వరద ఉద్ధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు.

thanuku MLA tour in flood effected areas in duvva west godavari district
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఎర్రకాలువ వరద ఉద్ధృతితో ముంపునకు గురైన... పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో స్థానిక శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాలువ గట్టును పటిష్టం చేయించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇదీచదవండి.

ఉన్మాదికి మరణదండన విధించాలి: యువతి బంధువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.