ETV Bharat / state

385 కిలోల గంజాయి పట్టివేత..ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

author img

By

Published : Feb 6, 2021, 11:51 PM IST

orissa ganja smugglers arrested
వాహన తనిఖీల్లో 385 కిలోల గంజాయి లభ్యం.. ఒడిశా నిందితుల అరెస్ట్

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో వాహనాల తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 385 కిలోల గంజాయితో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

విజయనరం జిల్లా సాలూరు పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 385 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకొన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు.

ఇదీ చదవండి:

ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం..రాజీ కుదుర్చుకోకపోతే చంపేస్తామని బెదిరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.