విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో పురపాలక సంఘం కమిషనర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం చేపట్టారు. 13వ వార్డు బైపాస్ కాలనీ పరిసర ప్రాంతాల్లో... అధికారులు, సిబ్బంది, సచివాలయ వార్డు వాలంటీర్లు, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా శుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి: