విజయనగరం జిల్లా కురుపాం మండలం వలసగూడ గిరిజన గ్రామానికి చెందిన సంజీవ్ రావు, సుశీల దంపతులు. వీరికి మల్లిక అనే చిన్నారి సంతానం. ఈ క్రమంలో మల్లిక స్నానం చేసేందుకు చెక్డ్యాం వద్దకి వెళ్లింది. అక్కడ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగి మృతి చెందింది. ఊహించని ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీచదవండి.