ETV Bharat / state

కరోనాపై ఇలా అవగాహన కల్పిస్తున్నారు..!

author img

By

Published : Apr 27, 2020, 12:04 AM IST

విజయనగరం జిల్లాలో కరోనాపై వినూత్న పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. లెటరింగ్ ఆర్టిస్టులంతా కలిసి గోడపై పెయింటింగ్ వేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

Awareness on Corona virus with painting at vizianagaram
Awareness on Corona virus with painting at vizianagaram

కరోనా వ్యాప్తి నివారణకై విజయనగరం లెటరింగ్ ఆర్టిస్టుల సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో.. చిత్రాలతో అవగాహన కల్పిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లపై... భౌతిక దూరం పాటిద్దాం-కరోనాని తరిమి కొడదాం, కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న డాక్టర్, పోలీస్, పారిశుధ్య కార్మికులు, మీడియా బొమ్మలను వేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద అతి పెద్దగోడ పెయింటింగ్ వేసి.. ప్రజలకు కరోనా వైరస్​పై అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి: 'తమిళనాడులో చిక్కుకున్నవారిని ఆదుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.