ETV Bharat / state

జీపులో నుంచి జారిప‌డి మహిళ మృతి

author img

By

Published : Mar 11, 2020, 11:38 AM IST

Woman dead in jeep accident
జీపులో నుంచి జారిప‌డి మహిళ మృతి

జీపులో నుంచి జారిప‌డి గుర్తు తెలియ‌ని మ‌హిళ మృతి చెందిన ఘటన విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో చోటు చేసుకుంది. జీపు డ్రైవర్​ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

విశాఖ ఏజెన్సీ చింత‌ప‌ల్లి మండ‌లం సీలేరు నుంచి చింత‌ప‌ల్లి ర‌హ‌దారిపై జీపులో ప్రయాణిస్తున్న మహిళ జారిపడి మృతి చెందింది. త‌లకు బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో డ్రైవ‌ర్ జీపు ఆప‌కుండా వెళ్లిపోయార‌ని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృత‌దేహాన్ని చింత‌ప‌ల్లి సామాజిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

జీపులో నుంచి జారిప‌డి మహిళ మృతి

ఇవీ చూడండి...

విశాఖ మన్యంలో హోలీ సందడి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.