ETV Bharat / state

పాడేరులో 12 వందల కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Apr 21, 2021, 4:46 PM IST

అక్రమ గంజాయి పట్టివేత
అక్రమ గంజాయి పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 1200 కిలోల గంజాయిని పాడేరు పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


విశాఖ జిల్లా పాడేరు అంబేడ్కర్‌ కూడలి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తుండగా.. 1200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.40 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి

ఆక్సిజన్ ట్యాంక్​ లీకేజీ- 22 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.