విశాఖ జిల్లా పాడేరు అంబేడ్కర్ కూడలి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. వ్యాన్లో అక్రమంగా తరలిస్తుండగా.. 1200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.40 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి