ETV Bharat / state

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి

author img

By

Published : Jan 7, 2020, 4:39 PM IST

విశాఖ జిల్లా ఏజెన్సీ జి.మాడుగుల మండలం దుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాదం జరిగింది. ఐదో తరగతి విద్యార్థిని మధుబాల ఫిట్స్ రావటంతో అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో సిబ్బంది, ఉపాధ్యాయులు ఎవరూ అందుబాటులో లేరు. అనంతరం అక్కడికి వచ్చిన సిబ్బింది ఆమెను హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది.

student dies in a tribal girls' ashram school
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో..విద్యార్థి మృతి

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి
ఇదీ చదవండి:

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

Intro:ap_vsp_76_07_vo_girijana_sankshema_asrana_student_death_av_ap10082

యాంకర్: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం మారుమూల దుర్మతి ప్రభుత్వ అ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందింది ఫిట్స్ రావడంతో పడిపోయింది విద్యార్థులు సపర్యలు చేశారు ఆ సమయంలో సిబ్బంది గాని ఉపాధ్యాయులు గాని ఎవరు అందుబాటులో లేరు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడింది మృతదేహాన్ని g madugula ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పేరు తిని ఐదవ తరగతి చదువుతుంది స్వగ్రామం పులుసుమామిడి.
శివ,పాడేరు


Body:శివ


Conclusion:9493274036

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.