ETV Bharat / state

విశాఖలో రోడ్డు ప్రమాదం...ఒకరి మృతి

author img

By

Published : Oct 24, 2019, 6:20 PM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు

విశాఖ జిల్లా సిరిమామిడి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు

విశాఖ జిల్లా సిరిమామిడి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం గబ్బడ నుంచి చేపల లోడుతో వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో గెమ్మిలి దావీదు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: విశాఖలో వివాహిత దారుణ హత్య

Intro:AP_VSP_56_24_ROAD ACCIDENT_AV_AP10153Body:విశాఖ ఏజెన్సీ చింతపల్లి సిరిమామిడి గ్రామంలో రహదారి ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. నర్సీపట్నం దగ్గర గబ్బడ నుండి చేపలు లోడుతో వస్తున్న బొలెరో వాహనం పిసిరి మామిడి గ్రామం వద్ద అదుపుతప్పి ఆ మార్గాన పయనిస్తున్న పిసిరి మామిడి గ్రామానికి చెందిన గెమ్మిళి దావీదు(23)అనే యువకుడిని ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు మృతదేహాన్ని చింతపల్లి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుConclusion:M Ramanarao,9440715741
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.