ETV Bharat / state

పొంగుతున్న వాగులు.. నిలిచిన వాహనాలు

author img

By

Published : Sep 16, 2020, 3:36 PM IST

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో విశాఖ జిల్లాలోని మన్యంలో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండటం రహదారిపై వాహనాలు బారీగా నిలిచిపోయాయి.

heavy rains in visakha agency
విశాఖ మన్యంలో పొంగుతున్న వాగులు నిలిచిన వాహనాలు

భారీ వర్షాలకు విశాఖ మన్యంలో కొండవాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతపల్లి మండలం తాజంగి అంజలి మధ్య ఉన్న వంతెన పైనుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది దీంతో వంతెన పైనుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొయ్యూరు మండలం కాకరపాడు సమీపంలో కాలువ ఉద్ధృతికి గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.

విశాఖ మన్యంలో పొంగుతున్న వాగులు.. నిలిచిన వాహనాలు

ఇవీ చూడండి...

ఆగని ఆక్రమణల పర్వం... అడ్డుకోవడం ఎవరి తరం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.