ETV Bharat / state

కరోనా వైరస్ పట్ల ప్రజలను చైతన్యపరుస్తున్న పోలీసులు

author img

By

Published : Jul 30, 2020, 8:26 AM IST

corona awareness programme conducts with police in vizag district
కరోనా వైరస్ పట్ల ప్రజలను చైతన్యపరుస్తున్న పోలీసులు

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. విశాఖ జిల్లాలోని రావికమతం సర్కిల్​లోని పలు గ్రామాల్లోని ప్రజలకు.. కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు.

విశాఖపట్నం జిల్లాలోని పలు గ్రామాల్లో.. కరోనా వ్యాప్తి నివారణపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. రావికమతం సర్కిల్ పరిధిలోని కొత్తకోట, రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సామాజిక దూరం పాటించే విధంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఇంటింటికీ కరపత్రాలు అందజేశారు. మాస్కులు, శానిటైజర్ లు వినియోగించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.

ఇదీచదవండి.

ఉద్యోగం కోసం కేజీహెచ్​కు బారులు తీరిన అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.