హోల్సేల్ వ్యాపారస్థుల కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామంటూ విశాఖపట్నంలో రైతులు ధర్నాకు దిగారు. దశాబ్దాలుగా విశాఖ నగరానికి కూరగాయలు తెచ్చి విక్రయిస్తోన్న తమకు టోకు వర్తకుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను విన్నవిస్తూ, మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు.
విశాఖలో రైతుల ఆందోళన
ఇదీ చదవండి:
బంగ్లాదేశ్కు చిక్కిన ఫిషింగ్ బోటు వచ్చేసింది
హోల్సేల్ వ్యాపారస్థుల కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామంటూ విశాఖపట్నంలో రైతులు ధర్నాకు దిగారు. దశాబ్దాలుగా విశాఖ నగరానికి కూరగాయలు తెచ్చి విక్రయిస్తోన్న తమకు టోకు వర్తకుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను విన్నవిస్తూ, మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు.