SUICIDE: విశాఖలో దారుణం జరిగింది. పద్మనాభం తోటలో ఉరేసుకోని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పద్మనాభం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న సాయి కల్యాణ్..వసతి గృహం సమీపంలోని తోటలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
SUICIDE: విశాఖ పద్మనాభం తోటలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
SUICIDE: విశాఖలో దారుణం జరిగింది. పద్మనాభం తోటలో ఉరేసుకుని 8వ తరగతి విద్యార్థి సాయికల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
![SUICIDE: విశాఖ పద్మనాభం తోటలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య విద్యార్థి ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14286398-169-14286398-1643178611797.jpg?imwidth=3840)
విద్యార్థి ఆత్మహత్య
SUICIDE: విశాఖలో దారుణం జరిగింది. పద్మనాభం తోటలో ఉరేసుకోని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పద్మనాభం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న సాయి కల్యాణ్..వసతి గృహం సమీపంలోని తోటలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.