ETV Bharat / state

కనిపించని లాక్​డౌన్.. బ్యాంకు వద్ద జనం బారులు

author img

By

Published : Apr 16, 2020, 8:05 PM IST

కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అయితే అత్యవసర పనులకు మినహాయింపునిచ్చాయి. అయితే కొందరు లాక్ డౌన్​ను విస్మరిస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించడంలేదు.

people que at andhra bank at adapaaka srikakulam district
బ్యాంకు వద్ద జనం బారులు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం అదపాక ఆంద్రాబ్యాంకు వద్ద ప్రజలు నగదు కోసం భారీగా బారులు తీరారు. వరుసలో నిలబడినప్పుడు భౌతిక దూరం పాటించలేదు. లాక్​డౌన్ నేపథ్యంలో బ్యాంకు అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి.. 'త్వరలోనే రోజుకు 17 వేల మందికి కరోనా పరీక్షలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.