ETV Bharat / state

రాజధాని గురించి భాజపా సూచనలపై ఆలోచిస్తాం: ధర్మాన

author img

By

Published : Dec 15, 2020, 8:38 PM IST

రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధి చేసే దిశగా మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకున్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.

రాజధానిపై భాజపా సూచనలు ఆలోచిస్తాం: ధర్మాన
రాజధానిపై భాజపా సూచనలు ఆలోచిస్తాం: ధర్మాన

రాజధానిపై భాజపా సూచనలు ఆలోచిస్తాం: ధర్మాన

మేధావుల ఆలోచన మేరకు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని.. మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అమరావతే రాజధాని చేస్తామన్న భాజపా సూచనలను ఆలోచిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఆలోచనలు ప్రయోజనం చేస్తాయో.. అవే చేస్తామన్నారు.

ఇదీ చదవండి: 'మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.