శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస 30 పడకల ఆసుపత్రిలో అనుమానితులకు కోవిడ్ 19(కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బివీఎస్ ప్రకాశ్ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు తమ గ్రామాలకు రావడంతో వారిని గుర్తించి వైద్య అధికారులు, ఆశావర్కర్లు, వాలంటీర్లు పరీక్షలకు తీసుకువస్తున్నారని తెలిపారు.
ఆమదాలవలస ఆస్పత్రిలో కొవిడ్-19 పరీక్షలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస 30 పడకల ఆసుపత్రిలో అనుమానితులకు కోవిడ్ 19(కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బివీఎస్ ప్రకాశ్ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు తమ గ్రామాలకు రావడంతో వారిని గుర్తించి వైద్య అధికారులు, ఆశావర్కర్లు, వాలంటీర్లు పరీక్షలకు తీసుకువస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి: 'గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారులకు భరోసా ఇవ్వండి'
TAGGED:
carona tests amadalavalasa