ETV Bharat / state

పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. లాఠీఛార్జ్​తో అదుపు చేసిన పోలీసులు

author img

By

Published : Feb 21, 2021, 5:03 PM IST

: ఇరువర్గాల ఘర్షణ..పోలీసుల లాఠీఛార్జ్
: ఇరువర్గాల ఘర్షణ..పోలీసుల లాఠీఛార్జ్

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరుపాలెంలో ఇరు వర్గాల ఘర్షణతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులపైనా రాళ్లు రువ్వేంత వరకు వెళ్లింది. చివరికి... పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది.

: ఇరువర్గాల ఘర్షణ..పోలీసుల లాఠీఛార్జ్

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరుపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరికి గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పకుండా గట్టి చర్యలు తీసుకున్న పోలీసులు... రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.

ఇదీ చదవండి:

పల్లె పోరు: మధ్యాహ్నం 12.30 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.