రాజధాని రైతులు తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుని శ్రీకాకుళంలో కలిశారు. అమరావతిలో జరుగుతున్న పోరాటాల కోసం ఎంపీకి వివరించారు. అనంతరం అరసవల్లి కూడలిలో ఎంపీ రామ్మోహన్నాయుడుతో కలిసి 'ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని' అంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి...
రాజధాని రైతులు తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుని శ్రీకాకుళంలో కలిశారు. అమరావతిలో జరుగుతున్న పోరాటాల కోసం ఎంపీకి వివరించారు. అనంతరం అరసవల్లి కూడలిలో ఎంపీ రామ్మోహన్నాయుడుతో కలిసి 'ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని' అంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి...
రాజధాని రైతులు తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుని శ్రీకాకుళంలో కలిశారు. అమరావతిలో జరుగుతున్న పోరాటాల కోసం ఎంపీకి వివరించారు. అనంతరం అరసవల్లి కూడలిలో ఎంపీ రామ్మోహన్నాయుడుతో కలిసి 'ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని' అంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి...