ETV Bharat / state

ఎంపీ రామ్మోహన్‌నాయుడుని కలిసిన అమరావతి రైతులు

author img

By

Published : Apr 5, 2021, 8:48 PM IST

తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుని రాజధాని రైతులు శ్రీకాకుళంలో కలిసి.. అమరావతిలో జరుగుతున్న పోరాటాలను వివరించారు.

capital Amravati Farmers met MP
ఎంపీని అమరావతి రాజధాని రైతులు

రాజధాని రైతులు తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుని శ్రీకాకుళంలో కలిశారు. అమరావతిలో జరుగుతున్న పోరాటాల కోసం ఎంపీకి వివరించారు. అనంతరం అరసవల్లి కూడలిలో ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో కలిసి 'ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని' అంటూ నినాదాలు చేశారు.

ఇవీ చూడండి...

'వైకాపా పాలనలో రాజ్యాంగం అమలవుతోందా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.