నిరూపయోగంగా సంపద తయారీ కేంద్రాలు..!
నిరూపయోగంగా సంపద తయారీ కేంద్రాలు..!
పెరిగిపోతున్న చెత్తకు పరిష్కారంగా... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లక్షలు వెచ్చించి సంపద తయారీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాటి నిర్వహణను మరిచారు. ఫలితంగా కాలుష్యం పెరుగుతోంది. ప్రజల ఆరోగ్యం పాడవుతోంది.
![నిరూపయోగంగా సంపద తయారీ కేంద్రాలు..! yerragondapalem dust centers are not working in prakasham](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5813820-455-5813820-1579783980393.jpg?imwidth=3840)
నిరూపయోగంగా.. సంపద తయారీ కేంద్రాలు
నిరూపయోగంగా సంపద తయారీ కేంద్రాలు..!
Intro:FILENAME: AP_ONG_31_23_NIRUPAYOGANGA_CHETTA_SAMPADA_KENDRALU_VO_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
పల్లెల్లో లో బుట్ట లుగా పేరుకుపోతున్న చెత్తను పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో సేంద్రియ ఎరువు తయారీకి అనువుగా ఈ కేంద్రాలను నిర్మించారు. గ్రామాల్లో పోగైయ్యే చెత్తను వర్మి కంపోస్టు ఎరువు గా మార్చి పంచాయతీలకు ఆదాయం పెంచడం కూడా లక్ష్యం. యర్రగొండపాలెం మండలంలో 16 కేంద్రాలను నిర్మించారు. ఒక్కోదానికి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉపాధి హామీ నిధులు ఖర్చు చేశారు. నిర్మాణాలు పూర్తయి నెలలు గడవడం, చెత్త సేకరణ లేకపోవడంతో సంపద తయారీ కేంద్రాలు అధ్వానంగా మారాయి. నిర్వహణ లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారాయి. ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీలో చెత్త సంపాదన కేంద్రాలు దాదాపు పూర్తయ్యాయి. కేంద్రాల దగ్గర ప్లాస్టిక్ వ్యర్ధాలు, గాజు సీసాలు ఖాళీ కొబ్బరి బొండాల ను కాలేచేస్తున్నారు.దింతో కాలుష్యం ఏర్పడుతుంది.
Body:kit nom 749
Conclusion:9390663594
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
పల్లెల్లో లో బుట్ట లుగా పేరుకుపోతున్న చెత్తను పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో సేంద్రియ ఎరువు తయారీకి అనువుగా ఈ కేంద్రాలను నిర్మించారు. గ్రామాల్లో పోగైయ్యే చెత్తను వర్మి కంపోస్టు ఎరువు గా మార్చి పంచాయతీలకు ఆదాయం పెంచడం కూడా లక్ష్యం. యర్రగొండపాలెం మండలంలో 16 కేంద్రాలను నిర్మించారు. ఒక్కోదానికి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉపాధి హామీ నిధులు ఖర్చు చేశారు. నిర్మాణాలు పూర్తయి నెలలు గడవడం, చెత్త సేకరణ లేకపోవడంతో సంపద తయారీ కేంద్రాలు అధ్వానంగా మారాయి. నిర్వహణ లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారాయి. ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీలో చెత్త సంపాదన కేంద్రాలు దాదాపు పూర్తయ్యాయి. కేంద్రాల దగ్గర ప్లాస్టిక్ వ్యర్ధాలు, గాజు సీసాలు ఖాళీ కొబ్బరి బొండాల ను కాలేచేస్తున్నారు.దింతో కాలుష్యం ఏర్పడుతుంది.
Body:kit nom 749
Conclusion:9390663594
TAGGED:
dust centers in prakasham