ETV Bharat / state

గిద్దలూరులో పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

author img

By

Published : Jun 4, 2020, 1:33 AM IST

ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. గిద్దలూరులోని వ్యవసాయ మార్కెట్​ లో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

yellow buying center opened
గిద్దలూరులో పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పసుపు కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి మద్దతు ధర పొందాలని కోరారు.

ఇవీ చూడండి:

చీరాల అభివృద్ధికి సహకరించండి: కరణం బలరాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.