ETV Bharat / state

ఒంగోలు కార్పొరేషన్​.. వైకాపా వశం.

author img

By

Published : Mar 14, 2021, 11:24 AM IST

Updated : Mar 14, 2021, 2:56 PM IST

ఒంగోలు కార్పొరేషన్​.. వైకాపా వశం.
ఒంగోలు కార్పొరేషన్​.. వైకాపా వశం.

ఒంగోలు కార్పొరేషన్​ను వైకాపా కైవసం చేసుకుంది. ఒంగోలు కార్పొరేషన్​లోని మెుత్తం 50 డివిజన్లలో... అత్యధిక స్థానాలను.. అధికార పార్టీ గెలుచుకుంది.

ఒంగోలు కార్పొరేషన్‌ వైకాపా సొంతమైంది. మెుత్తం 50 డివిజన్లలో వైకాపా 41, తెదేపా 6, జనసేన 1, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందాయి. ఎన్నికల ప్రచారంలో గెలుపు కోసం.. వైకాపా - తెదేపా తీవ్రంగా పోటీపడ్డప్పటికీ.. మెజార్టీ స్థానాలు అధికార పార్టీకే దక్కాయి.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Last Updated :Mar 14, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.