ఒంగోలు కార్పొరేషన్ వైకాపా సొంతమైంది. మెుత్తం 50 డివిజన్లలో వైకాపా 41, తెదేపా 6, జనసేన 1, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందాయి. ఎన్నికల ప్రచారంలో గెలుపు కోసం.. వైకాపా - తెదేపా తీవ్రంగా పోటీపడ్డప్పటికీ.. మెజార్టీ స్థానాలు అధికార పార్టీకే దక్కాయి.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం