ETV Bharat / state

వంద మందికే అవకాశం.. నిరాశతో వెనుదిరిగిన ప్రజలు

author img

By

Published : Jul 27, 2020, 5:23 PM IST

corona tests in sanjeevini bus
కరోనా పరీక్షల కోసం బారులు తీరిన జనం

ప్రభుత్వం కరోనా పరీక్షల కోసం ఏర్పాటు చేసిన సంజీవిని బస్సులో పరీక్షలు నిర్వహించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. అయితే కేవలం వంద మందికి మాత్రమే అవకాశం ఉందని తెలుసుకొని వెనుదిరిగారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో గణేష్ నగర్ స్టేట్ బ్యాంక్ వద్ద సంజీవిని బస్సులో కరోనా పరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రజలు కొవిడ్ పరీక్షలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే కేవలం వంద మందికి మాత్రమే అవకాశం ఉందని ఆరోగ్య సిబ్బంది తెలిపారు. వంద స్లిప్పులు అయిపోవడంతో పలువురు కరోనా పరీక్షలు చేసుకోకుండానే వెనుదిరిగారు.

ఇవీ చూడండి...

కిరణ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ప్రజాసంఘాల నాయకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.