ETV Bharat / state

వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు రంగులపై అభ్యంతరం

author img

By

Published : May 3, 2020, 7:57 PM IST

నెల్లూరు జిల్లాలో రైతు భరోసా కేంద్రాలకు వేసిన రంగులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రంగులు వైకాపా జెండా రంగును పోలి ఉండటం విమర్శలకు తావిస్తోంది.

YSR raithu bharosa centers to the colors of the assult in nellore district
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల రంగులపై అభ్యంతరం

నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు వైకాపా రంగులను పోలిన రంగులు వేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు... రాజకీయ పార్టీల జెండాలను పోలిన రంగులు ఉండకూడదని తీర్పులు వెలువడుతున్నా... ఈ తరహా చర్యలకు పాల్పడడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆ ప్రాంతాల్లో.. పరిశ్రమల కార్యకలాపాలకు అనుమతులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.