ETV Bharat / state

టిప్పర్​ను ఢీకొన్న బస్సు... ఇద్దరు తీవ్రగాయాలు

author img

By

Published : Jul 19, 2020, 12:21 PM IST

Updated : Jul 20, 2020, 9:43 AM IST

two killed in road accident at sullurupeta at nellore
సూళ్లూరుపేటలో బస్సు టిప్పర్​ను ఢీకొనటంతో ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ పైవేటు కంపెనీ బస్సు ముందు వెళ్తున్న టిప్పర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. సూళ్లూరుపేట-మన్నారుపోలూరు వద్ద జాతీయ రహదారిపై మలుపులో... ముందు వెళుతున్న టిప్పర్​ను వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు కంపెనీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

కన్నబిడ్డ మృతదేహాన్ని కాలువలో పడేసిన తండ్రి

Last Updated :Jul 20, 2020, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.