ETV Bharat / state

కావలిలో వివాహిత అనుమానస్పద మృతి

author img

By

Published : Aug 27, 2020, 5:51 PM IST

ఓ వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

married woman suspected death in kavali nellore district
కావలిలో వివాహిత అనుమానాస్పద మృతి

నెల్లూరు జిల్లా కావలిలో వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణంలోని ఇస్లాంపేటలో ఉంటున్న షకీలా.. భర్తతో విభేదాల కారణంగా పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె మృతదేహం రోడ్డు మీద పడి ఉంది. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలోనే చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పుచ్చలపల్లివారి వీధిలో ఉంటున్న వాకా సుబ్బమ్మకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను త్వరలోనే కనుక్కుంటామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.

నెల్లూరు జిల్లా కావలిలో వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణంలోని ఇస్లాంపేటలో ఉంటున్న షకీలా.. భర్తతో విభేదాల కారణంగా పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె మృతదేహం రోడ్డు మీద పడి ఉంది. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలోనే చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పుచ్చలపల్లివారి వీధిలో ఉంటున్న వాకా సుబ్బమ్మకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను త్వరలోనే కనుక్కుంటామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.

ఇవీ చదవండి:

భాగ్యనగర యువకుడు.. శకుంతలా దేవిని మించిన గణిత మేధావి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.