ETV Bharat / state

స్వర్ణముఖికి సంక్రాంతి శోభ.. మూడో రోజూ పోటెత్తిన పర్యాటకులు

author img

By

Published : Jan 17, 2021, 8:09 PM IST

tourists at swarnamukhi river at naidupeta
నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదికి పర్యాటకుల తాకిిడి

నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నదికి మూడో రోజూ పర్యాటకులు పోటెత్తారు. గాలిపటాలు ఎగరేస్తూ, ఆటపాటలతో.. కుటుంబ సభ్యుల మధ్య పలువురు సరదాగా గడిపారు.

నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదికి పర్యాటకుల తాకిిడి

చిన్నారులు, యువత గాలి పటాలు ఎగరేయడం, స్నానాలు చేయడం, విద్యార్థినుల ఆటపాటలతో స్వర్ణముఖి నది వద్ద సంక్రాంతి కళ ఉట్టి పడింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నది దగ్గరకు మూడో రోజూ పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. బయట ప్రాంతాల్లోని ఉద్యోగులూ ఇక్కడకు చేరుకుని.. స్నేహితులతో సరదాగా ముచ్చటించారు.

ఇదీ చదవండి:

ఏళ్లుగా ఆగి...ఎట్టకేలకు మారి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.