ETV Bharat / state

కొనుగోలు కేంద్రానికి తాళం వేసి రైతుల నిరసన

author img

By

Published : Sep 15, 2020, 11:42 AM IST

నెల్లూరు జిల్లా కోవూరు కొనుగోలు కేంద్రం వద్ద పురుగుల మందు డబ్బాలతో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. ఆరుగాలం శ్రమించి పండించినా పంట అమ్ముకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

farmers protest for their grain crope rates
పురుగుల మందు డబ్బాలతో రైతుల బైఠాయింపు

ధాన్యం రైతుకు.. గిట్టుబాటు ధర అందడం లేదని కోవూరు కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. కొనుగోళ్లు జరగడం లేదని, తీవ్రంగా నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపయోగం లేని కొనుగోలు కేంద్రాలు ఎందుకని కేంద్రానికి తాళాలు వేశారు. అధికారులు ఇస్తున్న హామీలు క్షేత్రం స్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన చెందారు.

ఇవీ చూడండి:

నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు... పంట నష్టపోయిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.