ETV Bharat / state

ఆత్మకూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : Apr 27, 2020, 7:56 PM IST

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన పేదలు, వలస కార్మికులు, కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పద్మాలయ ట్రస్టు నిర్వాహకులు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

distribution-of-vegetables-and-essentials-to-the-poor-people-in-nellore-district
పంపిణీకి సిద్ధంగా ఉన్న నిత్యావసర వస్తువులు

పంపిణీకి సిద్ధంగా ఉన్న నిత్యావసరాలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్​లోని వాసిలి గ్రామంలో పద్మాలయ ట్రస్టు సభ్యులు తమ ఉదారతను చాటుకున్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలు, కూలీలు, రైతులకు బియ్యం, కూరగాయలు, మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.

ఇదీ చదవండి..

పిడుగురాళ్లలో కరోనా.. మొదటి పాజిటివ్ కేసు నమోదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.