ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీ.. దంపతులు మృతి

author img

By

Published : Dec 26, 2020, 9:21 PM IST

Updated : Dec 26, 2020, 10:50 PM IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి వద్ద దంపతులు మరణించారు. మృతులను వడ్లమూడిపల్లికి చెందిన వారిగా గుర్తించారు.

గుర్తు తెలియని వాహనం ఢీ
గుర్తు తెలియని వాహనం ఢీ

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. మృతులను వడ్లమూడిపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (48), రత్తమ్మ (45)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్

Last Updated : Dec 26, 2020, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.