ETV Bharat / state

ప్లాస్మా దానానికి.. కరోనా విజేతల ముందడుగు

author img

By

Published : Sep 6, 2020, 5:39 PM IST

కరోనా చికిత్సలో ఉపయోగపడే ప్లాస్మాను ఇచ్చేందుకు నెల్లూరు జిల్లాలో కొవిడ్ విజేతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 150మంది ప్లాస్మా దానం చేసినట్టు వైద్యాధికారులు తెలిపారు.

Corona winners donate plasma for corona treatment in nellore district
ప్లాస్మా దానం చేస్తున్న కరోనా విజేత

ప్లాస్మా దానం చేస్తున్న కరోనా విజేత

నెల్లూరు జిల్లాలో ప్లాస్మా ఇచ్చేందుకు కరోనా విజేతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇందులో పెద్ద వయస్కులు, మహిళలు, దివ్యాంగులూ ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 300మందికి పైగా రక్త పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వారిలో 150 మంది ప్లాస్మా దానం చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందనే వార్తపై ఎస్​ఈసీ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.