ETV Bharat / state

రేపు నెల్లూరులో జగన్​ పర్యటన.. రామాయపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన

author img

By

Published : Jul 19, 2022, 7:45 PM IST

CM JAGAN: రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్​ పర్యటించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు జగన్​ శంకుస్థాపన చేయనున్నారు.

CM JAGAN
CM JAGAN

CM JAGAN: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 10.40 గంటలకు రామాయపట్నం చేరుకోనున్నారు. ఉదయం 11 గంటల నుంచి రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం నెల్లూరు నుంచి తిరుగు ప్రయాణమవుతారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.