ETV Bharat / state

Person died with heart attack కుమారుడికి గాయాలు గుండెపోటుతో తండ్రి మృతి

author img

By

Published : Aug 16, 2022, 12:43 PM IST

Person died with heart attack కుమారుడు గాయపడ్డాడనే ఆందోళనలో గుండె పోటుకు గురై తండ్రి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగింది. అసలేం జరిగిందంటే.

Person died with heart attack
గుండెపోటుతో వ్యక్తి మృతి

Person died with heart attack పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విషాదం చోటు చేసుకుంది. సాలూరులో పెద్ద బజార్ గోదాం గోడ కూలిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడినవారిలో గోపి అనే వ్యక్తి ఉన్నాడు. గోపికి గాయాలు కావడంతో ఆందోళనకు గురైన అతడి తండ్రి పూడి దాలి నాయుడు గుండెపోటుతో మృతి చెందాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.