ETV Bharat / state

రుడుగైర పర్వతాన్ని అధిరోహించిన తుగ్గలి యువకుడు

author img

By

Published : Oct 8, 2020, 11:20 PM IST

ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి ఆ యువకుడు తన సత్తా చాటుకున్నాడు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలికి చెందిన సురేష్ అనే యువకుడు గురువారం ఉత్తరాఖండ్​లోని రుడుగైర పర్వతాన్ని అధిరోహించాడు.

రుదుగైర పర్వతాన్ని అధిరోహించిన తుగ్గలి యువకుడు
రుదుగైర పర్వతాన్ని అధిరోహించిన తుగ్గలి యువకుడు

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలికి చెందిన సురేష్ గురువారం ఉత్తరాఖండ్​లోని రుడుగైర పర్వతాన్ని అధిరోహించాడు.

యువకుడికి అభినందన..

ఎంతో కాలంగా ట్రెక్కింగ్​లో సాధన చేస్తున్న ఆ యువకుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో స్థానికులు ఆ యువకుడ్ని అభినందిస్తున్నారు. తగిన ప్రోత్సాహం ఉంటే మరింతగా ముందుకు సాగుతానని ఆ యువకుడు వెల్లడించారు.

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలికి చెందిన సురేష్ గురువారం ఉత్తరాఖండ్​లోని రుడుగైర పర్వతాన్ని అధిరోహించాడు.

యువకుడికి అభినందన..

ఎంతో కాలంగా ట్రెక్కింగ్​లో సాధన చేస్తున్న ఆ యువకుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో స్థానికులు ఆ యువకుడ్ని అభినందిస్తున్నారు. తగిన ప్రోత్సాహం ఉంటే మరింతగా ముందుకు సాగుతానని ఆ యువకుడు వెల్లడించారు.

ఇవీ చూడండి:

'రాజధానిగా అమరావతినే కొనసాగించాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.