ETV Bharat / state

కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Dec 7, 2020, 7:20 PM IST

మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి తుపాను వాహనం, ద్విచక్ర వాహనం, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

two persons arrested for smuggling alcohol
మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

రెండు వేర్వేరు ప్రదేశాల్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని కర్నూలు జిల్లాలోని ఆదోని పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి తుపాను వాహనం, ద్విచక్ర వాహనం, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సరకును కర్ణాటక నుంచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక సీఐ శ్రీరాములు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'సీనియర్ వైద్యులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.