ETV Bharat / state

డీఈవో కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధ్యాయులు

author img

By

Published : Dec 10, 2020, 2:51 PM IST

Teachers protest on transfers
డీఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన

కర్నూలు డీఈవో కార్యాలయన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.


తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... కర్నూలు డీఈవో కార్యాలయన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులు.. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికి బదిలీలు జరపాలని.. మాన్యువల్ విధానంలో బదిలీల ప్రక్రియ నిల్వహించాలని వారు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి...

సర్వజన వైద్యశాలలో అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.