ETV Bharat / state

ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: రెడ్డి సంక్షేమ సంఘం

author img

By

Published : Jan 16, 2020, 5:48 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించినందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు కర్నూలులో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Reddy Welfare Society
రెడ్డి సంక్షేమ సంఘం

స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అగ్ర కులస్తులు, ప్రజా ప్రతినిధులకు అన్యాయం జరుగుతుందని రెడ్డి సంక్షేమ సంఘం నాయకులన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే రిజర్వేషన్ కల్పించి... శాసన సభ, శాసన మండలి, పార్లమెంట్​ ఎన్నికల్లో ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదని ప్రశ్నించారు.

రెడ్డి సంక్షేమ సంఘం మీడియా సమావేశం

ఇవీ చూడండి...

మహానంది ఆలయానికి నూతన పాలకమండలి నియామకం

Intro:ap_knl_11_15_local_elections_ab_ap10056
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించినందుకు సుప్రీంకోర్టును
ఆశ్రయించినట్లు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు కర్నూలు అన్నారు పది శాతం పైగా రిజర్వేషన్లు కల్పించేందుకు దాదాపు 20వేల మంది అగ్ర కులస్తులు ప్రజాప్రతినిధులకు అన్యాయం జరుగుతుందని వారు అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని వారు అన్నారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే రిజర్వేషన్ కల్పించి... శాసన సభ,శాసన మండలి, పార్లమెంట్ కు ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదని వారు ప్రశ్నించారు.
బైట్... బిర్రు ప్రతాప్ రెడ్డి. రెడ్డి సంక్షేమ సంఘం.


Body:ap_knl_11_15_local_elections_ab_ap10056


Conclusion:ap_knl_11_15_local_elections_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.