ETV Bharat / state

కర్నూలులో తాజాగా 734 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

author img

By

Published : Aug 16, 2020, 8:12 AM IST

కర్నూలులో శనివారం కొత్తగా 734 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు ప్రకటించారు. రోజురోజుకి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

kurnool corona update
కర్నూలులో తాజాగా 734 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. శనివారం జిల్లాలో కొత్తగా 734 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 32,746 మందికి కరోనా సోకగా 23,731 మంది కరోనాను డిశ్చార్జ్ అయ్యినట్లు తెలిపారు... 8,732 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు.. శాంతి రాం కోవిడ్ ఆసుపత్రి నుంచి నేడు 26 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రోడ్డెక్కిన కరోనా థీమ్ శకటాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.