కర్నూలు జిల్లా నందవరం మండలంలోని విద్యుత్ ఉప కేంద్రం వద్ద ఎల్ఎల్సీ డైరెక్టర్, టీడీపీ నాయకుడు గడ్డం నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఛార్జీల పెంపుపై నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా నేపథ్యంలో కొద్దిమందికి మాత్రమే దీక్షకు అనుమతి ఇచ్చారు.
కొవిడ్తో పేదల జీవితాలు దుర్భరంగా మారిన ఇలాంటి సమయంలో ఛార్జీలు పెంచడం తగదని అన్నారు. ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కేసులు పెరుగుతున్నా.. తగ్గిన ఉధృతి