ETV Bharat / state

'ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు'

author img

By

Published : Mar 16, 2020, 10:11 AM IST

రాష్ట్రానికి సీఎం జగన్‌ రూపంలో మరో వైరస్‌ వచ్చిందని తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వైకాపా దౌర్జన్యాలు చేసిందని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు.

ex-minister-bhuma-akhila-priya
ex-minister-bhuma-akhila-priya

'ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు'

రాష్ట్రానికి సీఎం జగన్‌ రూపంలో మరో వైరస్‌ హల్‌చల్‌ చేస్తోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తన నివాసంలో మాట్లాడిన ఆమె... గతంలో ఎన్నడూ జరగనంతగా స్థానిక ఎన్నికల నామినేషన్లలో అధికార పార్టీ దౌర్జన్యాలు చేసిందని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

ఇవీ చదవండి: ఆరు వారాలు వాయిదా వేయడం ఇదే మొదటి సారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.