ETV Bharat / state

Cpi Ramakrishna letter to CM: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

author img

By

Published : Aug 19, 2021, 8:27 AM IST

సీఎం జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో యువతి హత్య జరిగి ఏడాది గడిచిన పోలీసుల దోషులను పట్టుకోలేదన్నారు. యువతి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

CPI state secretary Ramakrishna letter to CM Jagan
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

సీఎం జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో యువతి హత్య జరిగి ఏడాది గడిచిందన్న రామకృష్ణ.. పోలీసులకు దోషులు ఎవరో తెలిసినా ఇప్పటివరకు పట్టుకోలేదన్నారు. యువతి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందిచాలని డిమాండ్ చేశారు.

స్వాంతంత్య్ర దినోత్సవం రోజున గుంటూరులో బీటెక్ విద్యార్థి రమ్య హత్య జరగటం బాధాకరం అని రామకృష్ణ అన్నారు. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు. ఆమె కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

NARA LOKESH : '21 రోజుల్లో న్యాయం చేయకపోతే ఉద్యమిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.