ETV Bharat / state

ఆదోనిలో ప్రశాంతంగా లాక్​డౌన్

author img

By

Published : Apr 4, 2020, 4:44 PM IST

కర్నూలు జిల్ల ఆదోనిలో లాక్​డౌన్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఫలితంగా పట్టణంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

clear-lock-down-in-adoni
ఆదోనిలో ప్రశాంతంగా లాక్​డౌన్

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్​డౌన్ కొనసాగుతోంది. స్థానిక పోలీసులు కొంతమంది యువకులను వాలంటీర్లుగా నియమించుకున్నారు. ప్రస్తుతానికి పట్టణంలో 50 మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నామని స్థానిక డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి.

లాక్​డౌన్​ ఉన్నా చర్చిలో సమావేశం... 49మంది పాస్టర్లు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.