ETV Bharat / state

Bear Attack: రైతుపై ఎలుగుబంటి దాడి

author img

By

Published : Aug 30, 2021, 8:32 PM IST

పొలం పనులు చేస్తున్న ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా కొత్తరామాపురంలో చోటుచేసుకుంది. గాయాలపాలైన రైతును స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

రైతుపై ఎలుగుబంటి దాడి

కర్నూలు జిల్లా కొత్తరామాపురంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. పొలం పనులు చేస్తున్న యుగంధర్‌ అనే రైతుపై దాడి చేసింది. కేకలు విని చుట్టుపక్కల ఉన్న రైతులు.. యుగంధర్​ను రక్షించారు. ఎలుగు దాడిలో గాయాల పాలైన రైతును స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి

Two girls missing: వాగులో వరద ఉద్ధృతి.. ఇద్దరు యువతులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.