ETV Bharat / state

Srisailam temple hundi counting: శ్రీశైలం దేవస్థానం హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

author img

By

Published : Nov 26, 2021, 8:11 AM IST

కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయంలో హుండీ లెక్కింపు(Srisailam temple hundi counting) చేపట్టారు. 22 రోజుల్లో రూ.3,56,20,325 ఆదాయం చేకూరినట్లు ఆలయ ఈవో ఎస్.లవన్న తెలిపారు.

Srisailam temple hundi counting
Srisailam temple hundi counting

Srisailam temple hundi counting: కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపును అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమం దేవాలయంలోని అలంకార మండపంలో జరిగింది. 22 రోజుల్లో రూ.3,56,20,325లను భక్తులు సమర్పించినట్లు దేవస్థానం ఈఓ ఎస్.లవన్న తెలిపారు. నగదుతో పాటు పలు విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు హుండీలో సమర్పించారు.

ఇదీ చదవండి: PENCIL THEFT: పెన్సిల్ దొంగపై కేసు పెట్టండి.. పోలీసులకు బుడతడి అభ్యర్థన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.