ETV Bharat / state

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ... లాయర్ల ఆందోళన

author img

By

Published : Nov 2, 2019, 8:04 PM IST

ఆందోళనకు దిగిన న్యాయవాదులు

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... న్యాయవాదులు జిల్లా సచివాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్​ ఎదుటు బైఠాయించి నినాదాలు చేశారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ... లాయర్ల ఆందోళన

కర్నూలులో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... న్యాయవాదులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. జిల్లా సచివాలయం​ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం... రాజధాని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి పలు శాఖల ఉద్యోగులు మద్దతు పలికారు. ఆందోళన చేసిన లాయర్లను పోలీసులు బలవంతంగా ఠాణాకు తరలించారు.

ఇదీ చదవండి: ఆగని బలిదానాలు.. గుంటూరు జిల్లాలోనే ఇద్దరు!

Intro:Body:Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.