కర్నూలు జిల్లా ఆదోని మహిళ,పిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో వింత శిశువు పుట్టింది. చర్మం మొత్తం పిగిలిపోయి వింత రూపంతో జన్మించింది. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామనికి చెందిన గంగాధర్,రాధ దంపతుల మూడవ సంతానం ఈ చిన్నారి.
గత ఏడాది కూడా ఆమెకు.. ఇలా ఓ పాప పుట్టి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. జన్యు లోపం వల్ల లక్షల్లో ఒకరికి ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: