తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మించవద్దంటూ.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావారీగూడెం, వెదురుపావులూరు గ్రామాల మహిళలు ఆందోళన చేశారు. ఇప్పటికే గ్రావెల్ క్వారీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మళ్లీ ఈ ఘన వ్యర్థపదర్థాల డంపింగ్ యార్డు నిర్మిస్తే మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు.
డంపింగ్ యార్డు వద్దంటూ మహిళల బైఠాయింపు
కృష్ణా జిల్లాలోని సావారీగూడె, వెదురుపావులూరు మహిళలు మానవహారం నిర్వహించి, రహదారిపై బైఠాయించారు. డంపింగ్ యార్డు నిర్మించవద్దని డిమాండ్ చేశారు.
![డంపింగ్ యార్డు వద్దంటూ మహిళల బైఠాయింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3444138-thumbnail-3x2-women.jpg?imwidth=3840)
తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మించవద్దంటూ.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావారీగూడెం, వెదురుపావులూరు గ్రామాల మహిళలు ఆందోళన చేశారు. ఇప్పటికే గ్రావెల్ క్వారీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మళ్లీ ఈ ఘన వ్యర్థపదర్థాల డంపింగ్ యార్డు నిర్మిస్తే మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు.
Body:కృష్ణాజిల్లా గుడివాడలో నేను సైతం కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ కార్యక్రమం
Conclusion:మురుగు కాలువ లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ప్రజలకు స్వచ్ఛత పై అవగాహన కల్పించిన అధికారులు