ETV Bharat / state

27న రాష్ట్రానికి ఉప రాష్ట్రపతి.. విజయవాడలో 3 రోజులు పర్యటన

author img

By

Published : Dec 24, 2020, 10:37 AM IST

vice president
vice president

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 27న రాష్ట్రానికి రానున్న ఉపరాష్ట్రపతి.. స్వర్ణభారత్ ట్రస్టులో బస చేయనున్నారు.

రాష్ట్రంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 27న సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. స్వర్ణభారత్‌ ట్రస్టులో ఆయన బస చేయనున్నారు. ఈనెల 28న సూరంపల్లిలోని కళాశాలలో జరగబోయే సదస్సులో పాల్గొని.. 29న బెంగళూరు వెళ్తారు.

ఇదీ చదవండి:

పశ్చిమ బంగాల్​లో తెలుగు వెలుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.