ETV Bharat / state

పోలవరం కాలువలో స్నానానికి దిగి ఇద్దరి మృతి

author img

By

Published : Feb 18, 2020, 10:41 AM IST

two students died in polavaram canal at nunna in krishna district
పవన్‌ కుమార్‌, శంభోల మృతదేహాలు

కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం నున్నలో విషాదం నెలకొంది. పోలవరం కాలువలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. వారిని మైలవరం గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌, శంభో గా గుర్తించారు. ఇద్దరూ.. విజయవాడలోని వేరు వేరు ప్రైవేటు కళాశాలల్లో బీటెక్‌ చదివేవారు.

పోలవరం కాలువలో ఇద్దరు యువకుల మృతి

ఇదీ చూడండి:

రేపు తెదేపా ఎమ్మెల్సీల దిల్లీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.