కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్నలో విషాదం నెలకొంది. పోలవరం కాలువలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. వారిని మైలవరం గ్రామానికి చెందిన పవన్ కుమార్, శంభో గా గుర్తించారు. ఇద్దరూ.. విజయవాడలోని వేరు వేరు ప్రైవేటు కళాశాలల్లో బీటెక్ చదివేవారు.
కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్నలో విషాదం నెలకొంది. పోలవరం కాలువలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. వారిని మైలవరం గ్రామానికి చెందిన పవన్ కుమార్, శంభో గా గుర్తించారు. ఇద్దరూ.. విజయవాడలోని వేరు వేరు ప్రైవేటు కళాశాలల్లో బీటెక్ చదివేవారు.